Header Banner

ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్ ఇండియా నుండి కొత్త సర్వీస్! ఇక అక్కడికి డైరెక్ట్ మార్గం!

  Wed Apr 16, 2025 14:18        Travel

ఎయిర్ ఇండియా జూన్ 1 నుంచి విశాఖపట్నం, బెంగళూరు, నేపాల్‌లోని కాఠ్మండు నగరాలను కలిపే ప్రత్యేక డైలీ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫ్లైట్ (IX 2744) రాత్రి 11:15కి విశాఖపట్నం నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:55కి బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. అక్కడ కొంత సమయం విరామం తర్వాత, ఉదయం 5:05కి బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 8:05కి కాఠ్మండులోకి చేరుతుంది. ఇక ఇండిగో సంస్థ ఇందోర్ – విశాఖపట్నం మధ్య రాయ్‌పూర్ స్టాప్ ఓవర్‌తో మరో కొత్త విమాన సర్వీసును కూడా ప్రారంభించింది.

 

ఇది కూడా చదవండిఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

ఇక విశాఖపట్నం అంతర్జాతీయ విమాన సర్వీసులకు మంగళం పలికే పరిస్థితి ఏర్పడుతోంది. ఎయిర్ ఏషియా సంస్థ కౌలాలంపూర్, బ్యాంకాక్ మార్గాల్లో సేవలు నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఆంధ్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ చైర్మన్ ఓ. నరేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిన్జరాపు రామ్మోహన్ నాయుడిని కలసి, దుబాయ్, కొలంబో, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి మార్గాల్లో మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. అలాగే, భువనేశ్వర్, కోల్‌కతా, కోయంబత్తూరు నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని, పైడిభీమవరం, పారవాడ ఫార్మాసిటీ లాజిస్టిక్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ కార్గో విమానాన్ని కూడా అమలు చేయాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #AirIndia #IndiGo #VisakhapatnamFlights #VizagToKathmandu #DailyFlightService